ETV Bharat / state

ద్రవ్యోల్బణం పెరుగుదల, రూపాయి పతనంపై మాట్లాడరా..?

'మోదీ ప్రభుత్వ రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగింది' - సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.

author img

By

Published : Feb 1, 2019, 4:08 PM IST

Updated : Feb 4, 2019, 5:57 PM IST

suravaram

మోదీ పాలనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో.. అభివృద్ధి పాటే తప్పా... పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. తగ్గిన జీడీపీని పెరిగినట్టు చూపించడానికే కొత్త రకమైన అకౌంటింగ్ విధానాన్ని అవలంభించారని సురవరం విమర్శించారు.

SURAVARAM
undefined

మోదీ పాలనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో.. అభివృద్ధి పాటే తప్పా... పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. తగ్గిన జీడీపీని పెరిగినట్టు చూపించడానికే కొత్త రకమైన అకౌంటింగ్ విధానాన్ని అవలంభించారని సురవరం విమర్శించారు.

SURAVARAM
undefined
Last Updated : Feb 4, 2019, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.