ETV Bharat / state

రైతులకు సాయంలో కేంద్రానికి స్పష్టత కరవు:ఎంపీ వినోద్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుకి, కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకానికి చాలా తేడా ఉందన్న ఎంపీ వినోద్.

author img

By

Published : Feb 1, 2019, 8:17 PM IST

Updated : Feb 1, 2019, 9:12 PM IST

mp vinod

vinod
ఇది మధ్యంతర బడ్జెట్​లా కాకుండా పూర్తి బడ్జెట్​లా ఉందని ఎంపీ వినోద్‌ అన్నారు. కిసాన్ సమ్మాన్ పథకానికి రైతుబంధుకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. రైతులకిచ్చే ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టతతో లేదని చెప్పారు. ఏదైనా పథకాన్ని అనుకరించినపుడు తూచ తప్పకుండా అమలు పర్చాలని ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు.
undefined

vinod
ఇది మధ్యంతర బడ్జెట్​లా కాకుండా పూర్తి బడ్జెట్​లా ఉందని ఎంపీ వినోద్‌ అన్నారు. కిసాన్ సమ్మాన్ పథకానికి రైతుబంధుకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. రైతులకిచ్చే ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టతతో లేదని చెప్పారు. ఏదైనా పథకాన్ని అనుకరించినపుడు తూచ తప్పకుండా అమలు పర్చాలని ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు.
undefined
Intro:JK_TG_NLG_111_01_Pettibadi_sahayam_central_govt_Pkg_C16

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిసాయం రైతుల బైట్స్


Body:పరమేష్ బొల్లం మునుగోడు


Conclusion:9966816056
Last Updated : Feb 1, 2019, 9:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.