ETV Bharat / state

'ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు' - mlc narsi reddy fire on governament

ఉపాధ్యాయులకు సంఘాలు ఎందుకని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సమంజసం కాదని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. సంఘాలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందన్నారు. ప్రభుత్వాలు వాటిని నియత్రిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా ఆవిర్భవించేదని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు
author img

By

Published : Apr 17, 2019, 6:57 AM IST

Updated : Apr 17, 2019, 7:19 AM IST

ఉపాధ్యాయల వేతనాలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయల వేతనాలు దేశంలో ఏడో స్థానంలో ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని... వాటిని నియంత్రించే శక్తి ప్రభుత్వాలకు లేదన్నారు. గురుకుల విద్య పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్షంగా కాకుండా ప్రజాపక్షంగా పోరాడతానన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు

ఇవీ చూడండి: వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు...!

ఉపాధ్యాయల వేతనాలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయల వేతనాలు దేశంలో ఏడో స్థానంలో ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని... వాటిని నియంత్రించే శక్తి ప్రభుత్వాలకు లేదన్నారు. గురుకుల విద్య పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్షంగా కాకుండా ప్రజాపక్షంగా పోరాడతానన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు

ఇవీ చూడండి: వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు...!

Intro:నోట్... స్క్రిప్ట్ లైన్లో పంపాను...


Body:.


Conclusion:.
Last Updated : Apr 17, 2019, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.