భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మండలంలోని అఖిలపక్ష నాయకులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి బంద్కు మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం నాయకులతో పాటు వ్యాపారస్తులు కూడా మద్దతుగా నిలిచారు.
ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!