భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. చాలా ఏళ్లుగా మహిళా కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమ తెలిపారు. మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం... వచ్చే నెలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే పక్షంలో సమ్మెని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పోరాటానికి సిద్ధం: మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి.
![పోరాటానికి సిద్ధం: మధ్యాహ్న భోజన పథకం కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5162388-1011-5162388-1574592384702.jpg?imwidth=3840)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. చాలా ఏళ్లుగా మహిళా కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమ తెలిపారు. మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం... వచ్చే నెలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే పక్షంలో సమ్మెని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మధ్యప్రదేశ్లో రెండు తలల శిశువు జననం
Body:సభలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిపిఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి రెండవ రోజైన నేడు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మధ్యాహ్న భోజన మహిళా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమా మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా అనేక కష్టాలతో మధ్యాహ్న భోజన పథకంలో మహిళా కార్మికులు పని చేస్తున్నారని అన్నారు, మౌలిక సదుపాయాలు సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించే దిశగా రాని ఎడల ఉదృతంగా ఉద్యమం చేపడతామని అన్నారు, బైట్, రమ మధ్యాహ్న భోజన మహిళా కార్మిక రాష్ట్ర అధ్యక్షురాలు