ETV Bharat / state

మహాసభల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చలు

author img

By

Published : Nov 23, 2019, 5:37 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలను ఈ రోజు ప్రారంభించారు.

మహాసభల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. నేడు, రేపు జరగనున్న ఈ మహాసభలకు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

కొన్నేళ్లుగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పట్ల మహాసభల్లో చర్చించుకుని ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సభలో యూనియన్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు మౌనమ్మ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

మహాసభల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చలు

ఇవీ చూడండి: గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. నేడు, రేపు జరగనున్న ఈ మహాసభలకు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

కొన్నేళ్లుగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పట్ల మహాసభల్లో చర్చించుకుని ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సభలో యూనియన్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు మౌనమ్మ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

మహాసభల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చలు

ఇవీ చూడండి: గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.