ETV Bharat / state

'గిరిజనులకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం' - Adilabad MP Soyam Baburao toured the agency area of ​​Bhadrachalam.

భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్​తో పోరాటం చేస్తున్నామని అన్నారు.

'గిరిజనులకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం'
author img

By

Published : Nov 24, 2019, 5:24 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్​తో పోరాటం చేస్తున్నామని ఎంపీ సోయం అన్నారు. దిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు గిరిజనులతో సమావేశ మవుతున్నామని తెలిపారు.

లంబాడీలకు ఏజన్సీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని ఉద్యమం చేస్తున్నానని అన్నారు. కానీ తెరాస ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. భద్రాచలంలోని అంత్యోదయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు.

'గిరిజనులకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం'

ఇదీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్​తో పోరాటం చేస్తున్నామని ఎంపీ సోయం అన్నారు. దిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు గిరిజనులతో సమావేశ మవుతున్నామని తెలిపారు.

లంబాడీలకు ఏజన్సీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని ఉద్యమం చేస్తున్నానని అన్నారు. కానీ తెరాస ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. భద్రాచలంలోని అంత్యోదయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు.

'గిరిజనులకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం'

ఇదీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

Intro:ఎంపీ


Body:సోయం బాబురావు


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు ఎస్ టి జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ తో పోరాటం చేస్తున్నామని అన్నారు ఢిల్లీలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టేందుకు గిరిజనులతో సమావేశం అవుతుందని తెలిపారు భద్రాచలంలోని అంత్యోదయ కార్యాలయంలో జరిగిన సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు లంబాడీలకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని ఉద్యమం చేస్తున్నాను అని అన్నారు కానీ తెరాస ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని అన్నారు.బైట్, సోయం బాబూరావు ఎంపీ ఆదిలాబాద్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.