ETV Bharat / state

మొండికుంటలో భూ నిర్వాసితుల నిరాహారదీక్ష - rytula-amarana-deeksha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. పది మంది నిర్వాసితులు తమ భూములు కోల్పోయారు. తమకు రావాల్సిన పరిహారం చెల్లించాలని కోరుతూ వారంతా నిరాహార దీక్ష చేపట్టారు.

భూ నిర్వాసితుల నిరాహారదీక్ష దీక్ష
author img

By

Published : May 15, 2019, 3:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం సీతారామ సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తోంది. నిర్మాణంలో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో భూములు కోల్పోయిన పదిమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. పనులు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటివరకు పరిహారం చెల్లంచలేదని రైతులు వాపోయారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే దాకా దీక్షను విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.

భూ నిర్వాసితుల నిరాహారదీక్ష దీక్ష

ఇదీ చదవండిః ఈ చెట్టుకు ఏడు రకాల మామిడి కాయలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం సీతారామ సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తోంది. నిర్మాణంలో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో భూములు కోల్పోయిన పదిమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. పనులు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటివరకు పరిహారం చెల్లంచలేదని రైతులు వాపోయారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే దాకా దీక్షను విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.

భూ నిర్వాసితుల నిరాహారదీక్ష దీక్ష

ఇదీ చదవండిః ఈ చెట్టుకు ఏడు రకాల మామిడి కాయలు

Intro:నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ భూ నిర్వాసితుల నిరాహారదీక్ష దీక్ష


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మణుగూరు
పినపాక నియోజవర్గం అశ్వాపురం మండలం ప్రభుత్వం నిర్మిస్తున్న సీతారామ సాగునీటి ప్రాజెక్టు భూములు కోల్పోయిన పదిమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు ప్రాజెక్టు నిర్మాణం ప్రదేశంలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. రైతులు ఆమరణ నిరాహార దీక్ష పోరాటాన్ని మొండికుంటా గ్రామంలో రైతులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే ఏడాది గడిచిన నేటి వరకు పరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులను కలిసి సమస్యను తరుపున పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


Conclusion:ప్రభుత్వం, అధికారులు దిగివచ్చి పరిహారం చెల్లించెంతవరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. సుమారు పది మంది రైతులకు 8 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.