ETV Bharat / state

భద్రాద్రిలో 266 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుల పరారీ

author img

By

Published : Jul 8, 2020, 8:00 PM IST

భద్రాచలంలో ఓ కారులో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులను చూసి నిందితులు కారును వదిలిపెట్టి పరారయ్యారు. 266 కేజీల గంజాయి పట్టుబడిందని పట్టణ ఎస్సై మహేశ్​ తెలిపారు.

police caught Heavy marijuana in Bhadrachalam
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 266 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఫారెస్ట్ చెక్​పోస్ట్ సమీపంలో ఆగివున్న కారులో గంజాయిని పట్టుకున్నారు. చెక్​పోస్ట్​ వద్ద ఉన్న పోలీసులను చూసి నిందితులు కారులో గంజాయిని వదిలిపెట్టి పరారయ్యారు.

దీంతో కారుతోపాటు 266 కేజీల గంజాయిని పట్టణ ఎస్సై మహేశ్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని, నిందితుల కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 266 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఫారెస్ట్ చెక్​పోస్ట్ సమీపంలో ఆగివున్న కారులో గంజాయిని పట్టుకున్నారు. చెక్​పోస్ట్​ వద్ద ఉన్న పోలీసులను చూసి నిందితులు కారులో గంజాయిని వదిలిపెట్టి పరారయ్యారు.

దీంతో కారుతోపాటు 266 కేజీల గంజాయిని పట్టణ ఎస్సై మహేశ్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని, నిందితుల కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చూడండి: బియ్యంలోడు లారీలో చెలరేగిన మంటలు.. పాక్షికంగా లారీ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.