ETV Bharat / state

పోలవరం ఫిర్యాదులపై విచారణకు ఎన్​హెచ్​ఆర్​సీ ఆదేశం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్విచారణ చేయాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది.

author img

By

Published : Nov 11, 2019, 8:54 AM IST

Updated : Nov 11, 2019, 8:59 AM IST

polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్విచారణ చేపట్టాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్​హెచ్​ఆర్సీ) ఆదేశించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్​హెచ్​ఆర్​సీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు సందర్శించిన బృందం చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం పరిగణించాలని సూచించింది.

ఇదీ చదవండి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారంపై దాఖలైన అన్ని ఫిర్యాదులపై పునర్విచారణ చేపట్టాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్​హెచ్​ఆర్సీ) ఆదేశించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్​హెచ్​ఆర్​సీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు సందర్శించిన బృందం చేసిన సిఫార్సులను ఏపీ ప్రభుత్వం పరిగణించాలని సూచించింది.

ఇదీ చదవండి

వండర్ ఆఫ్ నేచర్​లో... మరపురాని ప్రయాణం

Intro:Body:

polavaram_nhrc


Conclusion:
Last Updated : Nov 11, 2019, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.