ETV Bharat / state

భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి: రేగా - MLA REGA KANTHARAO INSPECTED MRO OFFICE

రైతుల భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడి త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పట్టాల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

MLA REGA KANTHARAO INSPECTED MRO OFFICE
author img

By

Published : Jul 5, 2019, 12:04 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల నమోదు పట్టాల జారీపై గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తహసిల్దార్​లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతులకు సంబంధించిన భూముల పట్టాల విషయంలో ఆలస్యం చేయొద్దని రేగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసినా పట్టాల వివరాలను అసంపూర్తిగా ఉన్న పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో, ఎఫ్ఆర్ పట్టాల జారీకి జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి: రేగా

ఇవీ చూడండి: ఆర్థిక సర్వే 2019: వృద్ధిరేటు అంచనా 7%

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల నమోదు పట్టాల జారీపై గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తహసిల్దార్​లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతులకు సంబంధించిన భూముల పట్టాల విషయంలో ఆలస్యం చేయొద్దని రేగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసినా పట్టాల వివరాలను అసంపూర్తిగా ఉన్న పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో, ఎఫ్ఆర్ పట్టాల జారీకి జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి: రేగా

ఇవీ చూడండి: ఆర్థిక సర్వే 2019: వృద్ధిరేటు అంచనా 7%

Intro:భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మనుగూరు.
పినపాక నియోజకవర్గం లోని భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని పని పాట ఎమ్మెల్యే రేగా కాంతారావు తాసిల్దార్ లను ఆదేశించారు భూ రికార్డులను నమోదు పట్టాల జారీపై గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తాసిల్దార్ లతో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూముల బట్టల విషయంలో ఆలస్యం చేయొద్దని నిజమైన రైతులకు తొరగా పట్టాలు ఇవ్వాలని అదే ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసినా పట్టాలను వివరాలను పెండింగ్లో ఉన్న పంట వివరాలను ఎమ్మెల్యే తాసిల్దారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ఎఫ్ఆర్ పట్టాల జారీపై జాబితా సిద్ధం చేయాలని సూచించారు.


Conclusion:జైన రవి సమావేశంలో వివిధ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.