ETV Bharat / state

భద్రాచలంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Nov 7, 2019, 1:24 PM IST

భద్రాచలంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
భద్రాచలంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక గురువారం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సాయిబాబా ఆలయంలో బాబాకు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

భద్రాచలంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక గురువారం పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సాయిబాబా ఆలయంలో బాబాకు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Intro:ఏపూరి


Body:సోమన్న యాత్ర


Conclusion:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఏపూరి సోమన్న చేపట్టిన జ్ఞాన చైతన్య యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చేరుకుంది ఈ సందర్భంగా భద్రాచలం వచ్చిన సోమన్న కు విద్యార్థులు గిరిజన కళాశాల ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు వేసి హారతులు అందించారు అనంతరం ప్రదర్శనగా బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అక్కడినుంచి చర్ల రోడ్డు లోని గురుకుల కళాశాల వద్దకు కదిలి వెళ్లారు తెలంగాణ రాష్ట్రంలో వంద రోజుల పాటు పది జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలతో పాటు పట్టణాల్లో కూడా విద్యార్థులకు చదువుపై చైతన్యం కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.