ETV Bharat / state

పటేల్​ జయంతి సందర్భంగా జవానుల రక్తదానం - latest news of jawans blood donation

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్​ వన్​ ఫోర్​ వన్​ బెటాలియన్​ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 30 మంది జవానులు రక్తదానం చేశారు.

పటేల్​ జయంతి సందర్భంగా జవానుల రక్తదానం
author img

By

Published : Oct 31, 2019, 3:35 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ వన్ ఫోర్ వన్ బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది జవానులు రక్తదానం చేశారు.

పటేల్​ జయంతి సందర్భంగా జవానుల రక్తదానం


ఇదీ చూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ వన్ ఫోర్ వన్ బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది జవానులు రక్తదానం చేశారు.

పటేల్​ జయంతి సందర్భంగా జవానుల రక్తదానం


ఇదీ చూడండి: రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి

Intro:రక్తదాన


Body:శిబిరం


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిఆర్పిఎఫ్ వన్ ఫోర్ వన్ బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు ఇందులో సుమారు 30 మంది జవానులు రక్తదానం చేశారు భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదల కోసం ఈ రక్తాన్ని వాడేందుకు రక్తదానం చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.