ETV Bharat / state

పేద కుటుంబాలకు సీపీఎం నాయకుల కూరగాయల పంపిణీ

author img

By

Published : May 10, 2020, 11:02 AM IST

లాక్​డౌన్ వల్ల ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సీపీఎం నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.

groceries distribution to poor in bhadrachalam
పేద కుటుంబాలకు సీపీఎం నాయకుల కూరగాయల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో 150 నిరుపేద కుటుంబాలకు సీపీఎం నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కష్టకాలంలో పేదలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో 20 వార్డుల్లో కూరగాయలు పంచినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో సీపీఎం జిల్లా అధ్యక్షులు రమేశ్​, సీపీఎం నాయకులు బాలనర్సారెడ్డి, గడ్డం స్వామి, రామారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రతి అమ్మా... వరల్డ్ ఫేమస్ లవరే..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో 150 నిరుపేద కుటుంబాలకు సీపీఎం నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కష్టకాలంలో పేదలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో 20 వార్డుల్లో కూరగాయలు పంచినట్లు నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో సీపీఎం జిల్లా అధ్యక్షులు రమేశ్​, సీపీఎం నాయకులు బాలనర్సారెడ్డి, గడ్డం స్వామి, రామారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రతి అమ్మా... వరల్డ్ ఫేమస్ లవరే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.