ETV Bharat / state

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి రూ.50వేల సాయం - ex mp ponguleti srinivas reddy

కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాన్ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పరామర్శించారు. వారికి రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు.

ex mp ponguleti srinivas reddy condolences to krishnareddy family
విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ..
author img

By

Published : Dec 11, 2020, 3:45 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన బిజ్జం కృష్ణారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని.. వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తానని శ్రీనివాస్​ రెడ్డి భరోసా ఇచ్చారు. కాగా కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన బిజ్జం కృష్ణారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని.. వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తానని శ్రీనివాస్​ రెడ్డి భరోసా ఇచ్చారు. కాగా కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.

ఇదీ చదవండి: నవవధువు ఆత్మహత్యాయత్నం... భార్యాభర్తల మధ్య గొడవే కారణం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.