ETV Bharat / state

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి' - కొత్తగూడెం జిల్లా మణుగూరు

విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు సూచించారు. దానితోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగుతులను బాబురావు  ప్రారంభించారు.

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
author img

By

Published : Jun 29, 2019, 12:45 PM IST

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. శాస్త్రీయ విద్యతోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మతోన్మాదం పేరుతో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై దాడులు పెరిగియాని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్​ల భేటీ

'శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మణుగూరులో భారత విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. శాస్త్రీయ విద్యతోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మతోన్మాదం పేరుతో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై దాడులు పెరిగియాని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్​ల భేటీ

Intro:విద్యార్థులు లుశాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చు కోవాలి


Body:భద్రాద్రి కొత్తగూడెం,
పినపాక.
మణుగూరు.
విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చు కోవాలని భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు పేర్కొన్నారు.
sfi సంఘం జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షన తరగతులు శ్శనివారం మనుగురులో ప్రారంభ ఆయాఈ. ఈ సందర్భంగా మీడియం బాబురావు మాట్లాడరు. శాస్త్రీయ విద్య తోనే ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. విధ్యార్థులు మంచి మార్గంలో నడవాలని కోరారు. మతన్మాదం పేరుతో కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.


Conclusion:శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులు భావితరాల ప్రజా నాయకులు కావాలని ఆకాంక్షించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.