ETV Bharat / state

వరాహ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య - latest news on Bhadradri Ramaiah appearing in the avatar of Varaha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మూడవ రోజూ కొనసాగుతున్నాయి. నేడు స్వామి వారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Bhadradri Ramaiah appearing in the avatar of Varaha
వరాహ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య
author img

By

Published : Dec 29, 2019, 1:15 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రామయ్య తండ్రి రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ రోజైన నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మేళతాళాలు, మంగళ వాద్యాల మధ్య ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు వచ్చిన స్వామివారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం.. స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివస్తున్నారు.

వరాహ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రామయ్య తండ్రి రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడవ రోజైన నేడు స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మేళతాళాలు, మంగళ వాద్యాల మధ్య ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు వచ్చిన స్వామివారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం.. స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివస్తున్నారు.

వరాహ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

Intro:వరాహ


Body:అవతారం


Conclusion:భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో రామయ్య తండ్రి రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మూడవ రోజైన నేడు స్వామివారు వరాహ అవతారం లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు మేళ తాళాలు మంగళ వాద్యాలు ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు వచ్చిన స్వామి వారు ప్రత్యేక పూజలు అందుకున్నారు అనంతరం వేద పండితులు తిరుప్పావై రెండు వందల పాశురాలను పారాయణం చేశారు మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామి వారు తిరువీధుల్లో విహరించ నున్నారు వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు తరలివచ్చారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.