ETV Bharat / state

భద్రాద్రిలో అమ్మవారికి పుష్పార్చన

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోని తాయారమ్మ  అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

author img

By

Published : Aug 31, 2019, 3:18 PM IST

భద్రాద్రిలో అమ్మవారికి పుష్పార్చన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడం వల్ల రామయ్య సన్నిధిలోని ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కల్యాణ మండపం ప్రాంగణానికి లక్ష్మీ తాయారు అమ్మవారికి తీసుకువచ్చి లక్ష్మణ సమేత సీతారాముల వద్ద వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి ధూప దీప నైవేథ్యాలు సమర్పించారు.

భద్రాద్రిలో అమ్మవారికి పుష్పార్చన

ఇదీ చూడండి: పువ్వులతో ట్రాఫిక్ పాఠాలు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడం వల్ల రామయ్య సన్నిధిలోని ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కల్యాణ మండపం ప్రాంగణానికి లక్ష్మీ తాయారు అమ్మవారికి తీసుకువచ్చి లక్ష్మణ సమేత సీతారాముల వద్ద వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి ధూప దీప నైవేథ్యాలు సమర్పించారు.

భద్రాద్రిలో అమ్మవారికి పుష్పార్చన

ఇదీ చూడండి: పువ్వులతో ట్రాఫిక్ పాఠాలు...

Intro:వనపర్తి జిల్లా , పెబ్బేరు మండల కేంద్రంలోని పి జె పి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.


Body:వనపర్తి జిల్లా , పెబ్బేరు మండల కేంద్రంలోని పి జె పి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రాజెక్టులకు సంబంధించిన పనులు , పునరావాసానికి సంబంధించిన విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతం చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఉమ్మడి జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. దీని కోసం ముందుగానే వివిధ ప్రాజెక్టుల అంశాలు, ముఖ్యమంత్రి ఏ ప్రాంతాల్లో పర్యటిస్తే ఉపయోగకరంగా ఉంటుందో, ఏ అంశాల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలో కలెక్టర్లతో చర్చించడం జరిగింది అని తెలిపారు. ఇంకా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో మరియు ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులతో మరియొక సారి సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాల్సిన అన్ని విషయాల గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు వనపర్తి , మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూల్ జిల్లాల పాలనాధికారులు పాల్గొన్నారు.


Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.