ETV Bharat / state

'80 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం'

అక్రమంగా రేషన్ బియాన్ని తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 20, 2019, 7:36 PM IST

పోలీసుల అదుపులో అక్రమ రేషన్ బియ్యాన్నితరలిస్తున్న లారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏనుకూరు నుంచి కొత్తగూడెం వెళ్తున్న లారీలో 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.

రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చూడండి : వైరల్​: పూజ చేస్తుండగా చీరకు నిప్పు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏనుకూరు నుంచి కొత్తగూడెం వెళ్తున్న లారీలో 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.

రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చూడండి : వైరల్​: పూజ చేస్తుండగా చీరకు నిప్పు

Intro:TG_KMM_03_20_BIYYAM LORY PATTIVETHA _AV_g9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో లో అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం ను పోలీసులు పట్టుకున్నారు. ఏనుకూరు నుంచి కొత్తగూడెం వెళుతున్న లారీలో లో 80 క్వింటాల రేషన్ బియ్యం ను పోలీసులు లు గమనించారు ఎస్సై రాజేష్ లారీ స్వాధీనం చేసుకొని పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.