ETV Bharat / state

జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం రసాభాస - జడ్పీసమావేశంలో ఉద్రిక్తత

ఆదిలాబాద్​లో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తత నెలకొంది. నిధుల తరలింపుపై కాంగ్రెస్​, తెరాస సభ్యులు వాగ్వాదానికి దిగారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ ప్రతిపక్షసభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు.

Zilla Parishad meeting boycott congress bjp in adilabad district
జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం రసాభాస
author img

By

Published : Dec 11, 2020, 3:41 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. జడ్పీ నిధుల తరలింపుపై కాంగ్రెస్, తెరాస సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నిధుల మంజూరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు.

ఈ గొడవలో సభ్యుడు గణేశ్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్ జనార్దన్‌ రాఠోడ్ సస్పెండ్​ చేశారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా సభ్యులు జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. జడ్పీ నిధుల తరలింపుపై కాంగ్రెస్, తెరాస సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నిధుల మంజూరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు.

ఈ గొడవలో సభ్యుడు గణేశ్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్ జనార్దన్‌ రాఠోడ్ సస్పెండ్​ చేశారు. అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా సభ్యులు జడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.