అదిలాబాద్ జిల్లా సాలెవాడులో కుస్తీ పోటీలు నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందించారు ఆలయ కమిటీ సభ్యులు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'