ఆదిలాబాద్ పట్టణం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, కూలీలు, ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమన్వయకర్త రంజిత్ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: 'ఉద్యోగాల కోసం కాదు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి'