ETV Bharat / state

''మాదిగలకు అన్యాయం జరుగుతోంది'' - ఎమ్మార్పీఎస్‌

మంత్రివర్గంలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ... ఆదిలాబాద్‌ జిల్లాలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు.

''మాదిగలకు అన్యాయం జరుగుతోంది''
author img

By

Published : Sep 12, 2019, 11:16 AM IST

మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన తెలియజేశారు. అల్ప సంఖ్యాక వర్గానికి కోటాకు మించి మంత్రి పదవులు ఇస్తున్నారు. 12 శాతం ఉన్న మాదిగలకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి విమర్శించారు.

''మాదిగలకు అన్యాయం జరుగుతోంది''

ఇవీ చూడండి: ఇది నా జీవితంలో నూతన అధ్యాయం: దత్తాత్రేయ

మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన తెలియజేశారు. అల్ప సంఖ్యాక వర్గానికి కోటాకు మించి మంత్రి పదవులు ఇస్తున్నారు. 12 శాతం ఉన్న మాదిగలకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి విమర్శించారు.

''మాదిగలకు అన్యాయం జరుగుతోంది''

ఇవీ చూడండి: ఇది నా జీవితంలో నూతన అధ్యాయం: దత్తాత్రేయ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.