ETV Bharat / state

పోలీసుల అడ్డగింతను లెక్కచేయని ఆర్టీసీ కార్మికులు - ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. పోలీసుల అడ్డగింతను లెక్కచేయకుండా డిపోలోకి వెళ్లారు.

పోలీసుల అడ్డగింతను లెక్కచేయని ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Oct 11, 2019, 12:40 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్టీసీ కార్మికులు డిపోకు వెళ్లకుండా ప్రధాన ద్వారం ఎదుట పోలీసులు పికెటింగ్‌తో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల అడ్డగింతను లెక్కచేయకుండా ఆర్టీసీ ఆద్యోగులు బారికేడ్లను దాటి డిపోలోకి వెళ్లిపోయారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరికి భాజపా మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

పోలీసుల అడ్డగింతను లెక్కచేయని ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లిన బస్సు- ఏడుగురు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్టీసీ కార్మికులు డిపోకు వెళ్లకుండా ప్రధాన ద్వారం ఎదుట పోలీసులు పికెటింగ్‌తో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల అడ్డగింతను లెక్కచేయకుండా ఆర్టీసీ ఆద్యోగులు బారికేడ్లను దాటి డిపోలోకి వెళ్లిపోయారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరికి భాజపా మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

పోలీసుల అడ్డగింతను లెక్కచేయని ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లిన బస్సు- ఏడుగురు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.