ETV Bharat / state

బస్తీమే సవాల్​: ఆదిలాబాద్​​ జిల్లాలో తెరాస విజయదుందుభి

author img

By

Published : Jan 25, 2020, 6:55 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో పురపాలిక ఎన్నికల్లో తెరాసనే అధికార పీఠం దక్కించుకుంది. జిల్లాలోని ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో తెరాస జెండా ఎగిరింది.

trs-won-in-adilabad -district
బస్తీమే సవాల్​: ఆదిలాబాద్​​ జిల్లాలో తెరాస విజయదుందుబి

ఆదిలాబాద్​ జిల్లా ఆదిలాబాద్​ పురపాలికలో 49 వార్డులు ఉండగా... తెరాస 24 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 11, కాంగ్రెస్ 05, ఎంఐఎం 05, ఇతరులు 04 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్​లో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంది. దీనితో జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

trs-won-in-adilabad -district
బస్తీమే సవాల్​: ఆదిలాబాద్​​ జిల్లాలో తెరాస విజయదుందుబి

ఆదిలాబాద్​ జిల్లా ఆదిలాబాద్​ పురపాలికలో 49 వార్డులు ఉండగా... తెరాస 24 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా 11, కాంగ్రెస్ 05, ఎంఐఎం 05, ఇతరులు 04 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్​లో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంది. దీనితో జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

trs-won-in-adilabad -district
బస్తీమే సవాల్​: ఆదిలాబాద్​​ జిల్లాలో తెరాస విజయదుందుబి
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.