ETV Bharat / state

'అభివృద్ధికి దూరంగా ఉన్నాం.. సదుపాయాలు కల్పించండి'

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

author img

By

Published : Feb 15, 2021, 1:59 PM IST

Tribals hold dharna in Adilabad district collectorate
'అభివృద్ధికి దూరంగా ఉన్నాం.. సదుపాయాలు కల్పించండి'

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్​డీఓ రాజేశ్వర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాలకు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని నేతలు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని వారు విజ్ఞప్తి చేశారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన నేతలు.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్​డీఓ రాజేశ్వర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాలకు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని నేతలు కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్​ ఫండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.