ETV Bharat / state

సీపీఎం నాయకులను ​స్టేషన్​కు తరలించిన పోలీసులు - రాష్ట్ర వాప్త బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు

రాష్ట్ర వాప్త బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో ముందు సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

సీపీఎం నాయకులను ​స్టేషన్​కు తరలించిన పోలీసులు
author img

By

Published : Oct 19, 2019, 9:05 AM IST

తెలంగాణ బంద్​ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు ఆదిలాబాద్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రత్యేక వాహనంలో పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సీపీఎం నాయకులను ​స్టేషన్​కు తరలించిన పోలీసులు

ఇదీ చూడండి : కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..

తెలంగాణ బంద్​ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు ఆదిలాబాద్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రత్యేక వాహనంలో పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సీపీఎం నాయకులను ​స్టేషన్​కు తరలించిన పోలీసులు

ఇదీ చూడండి : కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..

Intro:TG_ADB_07_19_RTC_ARREST_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------------
(): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం నాయకులు ఆదిలాబాద్ డిపో ఎదుట నిరసన తెలిపేందుకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు వారిని పోలీసులు అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయినవారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ తదితరులు ఉన్నారు....vsss


Body:4


Conclusion:6
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.