ETV Bharat / state

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేశారు. తహశీల్దార్​ల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 9, 2019, 4:39 PM IST

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహశీల్దార్​లను బదిలీలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఇవీ చూడండి: గావ్​ కనెక్షన్​ నివేదికలో అన్నదాత ఆవేదన!

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహశీల్దార్​లను బదిలీలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఇవీ చూడండి: గావ్​ కనెక్షన్​ నివేదికలో అన్నదాత ఆవేదన!

Intro:TG_ADB_06_09_REVENUE_NIRSANA_VO_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
===================================
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు తహసీల్దార్ లకు తిరుగు బదిలీలు చేపట్టాలంటూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు దయచేసి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్ ప్రభుత్వ తీరును పట్టారు ఈరోజు నుంచి కార్యాలయ పని వేళల్లో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు



Body:4


Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.