ETV Bharat / state

'వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని' - మోదీపై ఆదిలాబాద్ భాజపా అధ్యక్షుడు

పార్లమెంట్​లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో మేలు జరగనుందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు.

'వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని రాద్ధాంతం'
'వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని రాద్ధాంతం'
author img

By

Published : Sep 21, 2020, 4:55 AM IST

పార్లమెంట్​లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో మేలు జరగనుందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలను రైతులు నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, దినేశ్​, దయాకర్, రాజేశ్​, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్​లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో మేలు జరగనుందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలను రైతులు నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, దినేశ్​, దయాకర్, రాజేశ్​, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'వ్యవసాయ భారతంలో చారిత్రక మలుపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.