ETV Bharat / state

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

author img

By

Published : Nov 26, 2019, 6:00 PM IST

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్​ పట్టణంలోని గిరిజన గురుకల బాలికల కళాశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

PLEDGE_by students in adilabad on eve of constitution day
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థులతో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్​ బాపూరావు, డీఈవో రవీందర్​రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేసి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో సూచించినట్లుగా నడుచుకుంటామని చిన్నారులు ప్రతిజ్ఞ చేశారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థులతో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్​ బాపూరావు, డీఈవో రవీందర్​రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో కృషి చేసి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో సూచించినట్లుగా నడుచుకుంటామని చిన్నారులు ప్రతిజ్ఞ చేశారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

ఇదీ చదవండిః ఆత్మహత్యే శరణ్యమని మహిళల కంటతడి

Intro:TG_ADB_08_26_PLEDGE_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-------------------------------------------------------------------
(): భారత రాజ్యాంగం ఆమోదించబడిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, డీఈవో రవీందర్ రెడ్డి, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం సూచించిన విధంగా నడుచు కుంటానని ప్రతిజ్ఞ చేశారు..... vsss


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.