ETV Bharat / state

'విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి' - ఆదిలాబాద్​లో విశ్వకర్మల ఒకరోజు దీక్ష

ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ దీక్ష నిర్వహించారు.

one day protest at adilabad district
'విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి'
author img

By

Published : Aug 6, 2020, 10:53 PM IST

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. భాజపా నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగింది. విశ్వకర్మలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆమె డిమాండ్‌చేశారు.

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. భాజపా నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగింది. విశ్వకర్మలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆమె డిమాండ్‌చేశారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.