ETV Bharat / state

"కొత్త మండలాలు వద్దు"

కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమ అస్థిత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని కలెక్టరేట్​ ఎదుట ఆదివాసీలు ధర్నాకు దిగారు. పాత ఆదిలాబాద్​ మండలంలోనే తమ గ్రామాలను కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Feb 18, 2019, 8:44 PM IST

కొత్తమండలాలు వద్దంటూ గిరిజనలు ఆందోళన

కొత్తమండలాలు వద్దంటూ గిరిజనుల ఆందోలన
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమను ఆస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆదీవాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. నూతనంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించిన సాత్నాల మండలంలో తమను విలీనం చేయొద్దని. తమ గ్రామాలను ఆదిలాబాద్​ మండలంలోనే కొనసాగించాలని సుమారు 15 గ్రామాలకు చెందిన ఆదివాసీలు డిమాండ్​ చేశారు.
undefined

ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

కొత్తమండలాలు వద్దంటూ గిరిజనుల ఆందోలన
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాల పేరిట తమను ఆస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆదీవాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. నూతనంగా ఏర్పాటుచేస్తామని ప్రకటించిన సాత్నాల మండలంలో తమను విలీనం చేయొద్దని. తమ గ్రామాలను ఆదిలాబాద్​ మండలంలోనే కొనసాగించాలని సుమారు 15 గ్రామాలకు చెందిన ఆదివాసీలు డిమాండ్​ చేశారు.
undefined

ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.