కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ పట్టణాన్ని పోలీసు యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకొంది. కేవలం ఎన్టీఆర్ కూడలి నుంచి వెళ్లి.. అదే కూడలి నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేసింది.
క్షేత్రస్థాయి పరిస్థితులను పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు పరిశీలించారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య