ETV Bharat / state

ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తామని యువత ప్రతిజ్ఞ

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు  వినియోగించుకునేలా ఈనాడు ఈటీవీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్​ ఇచ్చోడలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటు విలువ ఆవశ్యకత కార్యక్రమంలో యువత పాల్గొని కచ్చితంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

author img

By

Published : Apr 8, 2019, 9:21 PM IST

యువత ప్రతిజ్ఞ

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయిసామత్ డిగ్రీ కళాశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు విలువ - ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు. తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటామని స్థానిక యువత ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ 100 శాతం ఓటు వేసేలా చూస్తామని అన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ఇదీ చదవండి : 'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయిసామత్ డిగ్రీ కళాశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు విలువ - ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు. తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటామని స్థానిక యువత ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ 100 శాతం ఓటు వేసేలా చూస్తామని అన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ఇదీ చదవండి : 'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

Intro:tg_adb_92_08_otupratigna_yuvata_c9


Body:ఏలక్ష్మణ్ ఇచ్చోడ కంట్రీబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోత్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
......
ఓటు వినియోగం పై యువత ప్రతిజ్ఞ
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయిసామత్ డిగ్రీ కళాశాల కళాశాలలో ఈనాడు ఈటివి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు విలువ దాని ఆవశ్యకత అనే కార్యక్రమంలో యువత పాల్గొని ప్రతిజ్ఞ చేశారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరి గా వినియోగించుకుంటామని ఎటువంటి ప్రలోభాలకు గ్రామాల్లో ఓటర్లు లొంగకుండా చూస్తామని 100% ఓటు హక్కును వినియోగించుకునేలా చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సమర్థవంతమైన నాయకునికి ఓటు వేస్తామని యువత తెలియజేశారు.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.