రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తాహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఐకాస నాయకుల పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.
ఇదీ చూడండి: తెరాస సభ్యత్వం తీసుకున్న 200మంది హిజ్రాలు