ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్​లో విజృంభిస్తున్న కరోనా

author img

By

Published : Mar 17, 2021, 3:50 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కొవిడ్​ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 315 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

corona-cases-increase-in-adilabad-district
ఉమ్మడి ఆదిలాబాద్​లో విజృంభిస్తున్న కరోనా

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటం... దాని ప్రభావం ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలపై కనిపిస్తోంది. ఇటీవల మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండురోజుల వ్యవధిలోనే 29 మంది కొవిడ్‌ బారినపడ్డారు. జిల్లాలో సగటున రోజుకు 15 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. జిల్లాలో కరోనా పరిస్థితిపై డీఎంహెచ్​ఓ డాక్టర్‌ నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఉమ్మడి ఆదిలాబాద్​లో విజృంభిస్తున్న కరోనా

ఇదీ చూడండి: బాలికల వసతి గృహంలో కరోనా... 38 మందికి పాజిటివ్

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటం... దాని ప్రభావం ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలపై కనిపిస్తోంది. ఇటీవల మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండురోజుల వ్యవధిలోనే 29 మంది కొవిడ్‌ బారినపడ్డారు. జిల్లాలో సగటున రోజుకు 15 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. జిల్లాలో కరోనా పరిస్థితిపై డీఎంహెచ్​ఓ డాక్టర్‌ నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఉమ్మడి ఆదిలాబాద్​లో విజృంభిస్తున్న కరోనా

ఇదీ చూడండి: బాలికల వసతి గృహంలో కరోనా... 38 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.