ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గడ్డి తొలగించిన పుర అధ్యక్షుడు - పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గడ్డి తొలగించిన పుర అధ్యక్షుడు

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదిలాబాద్ పుర అధ్యక్షుడు జోగు ప్రేమందర్. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన ఉన్న గడ్డిని తొలగించారు.

adilabad zp chairmen jogu premender
పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి గడ్డి తొలగించిన పుర అధ్యక్షుడు
author img

By

Published : Aug 2, 2020, 5:35 PM IST

ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించి అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని ఆదిలాబాద్ పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన ఉన్న గడ్డిని తొలిగించారు.

ప్రతి ఒక్కరూ ఆదివారం ఓ పదినిమిషాల పాటు ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకునేందుకు సమయం కేటాయించుకోవాలని తెలిపారు. ఎలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా పది నిమిషాలు పనిచేయాలని పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.

ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించి అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని ఆదిలాబాద్ పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్డు పక్కన ఉన్న గడ్డిని తొలిగించారు.

ప్రతి ఒక్కరూ ఆదివారం ఓ పదినిమిషాల పాటు ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకునేందుకు సమయం కేటాయించుకోవాలని తెలిపారు. ఎలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా పది నిమిషాలు పనిచేయాలని పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.