పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పదోన్నతులు, బదిలీల వంటి సమస్యలపై ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయులు నిరసనబాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు.
ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ పాటలు, నినాదాలతో నిరసన తెలిపారు. ఆయా డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించి సర్కార్ను దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రామచందర్ రావు