ETV Bharat / state

సమత కేసులో నేడే తీర్పు

author img

By

Published : Jan 30, 2020, 11:08 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సమత హత్యాచారం ఘటనపై నేడు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.

adilabad district court today will announce  dsamatha case verdict
సమత కేసులో నేడే తీర్పు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచార ఘటనపై నేడు తీర్పు వెలువడనుంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబరు 24న ఓ వివాహితపై షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్‌ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తుది తీర్పు వెలువడనుంది.

సమత కేసులో నేడే తీర్పు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచార ఘటనపై నేడు తీర్పు వెలువడనుంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబరు 24న ఓ వివాహితపై షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్‌ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తుది తీర్పు వెలువడనుంది.

సమత కేసులో నేడే తీర్పు

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.