ETV Bharat / state

vaccination: ప్రధాని మోదీకి పాలాభిషేకం - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్​లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందరికీ ఉచితంగా టీకా ఇస్తామని ప్రకటించడంపై భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా నాయకులు కోరారు.

bjp, pm podi
ప్రధాని మోదీకి పాలాభిషేకం, ఆదిలాబాద్ భాజపా నేతలు
author img

By

Published : Jun 8, 2021, 2:11 PM IST

అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో పీఎం మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కోరారు.

నవంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం పట్ల భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో పీఎం మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కోరారు.

నవంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి: తండ్రిని వెలేసిన 'కులం'- అన్నీ తామైన కుమార్తెలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.