ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు.
ఈ పరుగులో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకతాయిల వేధిస్తే 100కు డయల్ చేయాలని ఎస్పీ తెలిపారు. షీ టీమ్ సభ్యులు తాము అందించే సేవల గురించి బాలికలకు అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య