ETV Bharat / sports

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహమిస్తాం: గోపీచంద్

author img

By

Published : Mar 23, 2019, 12:14 AM IST

జాతీయ,అంతర్జాతీయ అథ్లెటిక్స్​లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మైత్ర సంస్థ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.

గోపీచంద్

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైత్ర స్వచ్ఛంద సంస్థ పని చేస్తోందని జాతీయ బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో... జాతీయ,అంతర్జాతీయ అథ్లెటిక్స్​లో పతకాలు సాధించిన క్రీడాకారులకు చెక్కులు అందజేశారు.

క్రీడాకారులకు చెక్కులు అందజేస్తోన్న గోపీచంద్​

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఆర్థిక స్తోమత లేక క్రీడలకు దూరం అవుతున్నారని.. వారికి చేయూతనందిచాలనే ఈ సంస్థను స్థాపించామని గోపీచంద్ అన్నారు. దీని ద్వారా గత రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు.

గోపీచంద్, మైత్ర స్వచ్ఛంద సంస్థ తమకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తుందని పతకాలు సాధించిన క్రీడాకారులు పేర్కొన్నారు. కోచ్ రమేష్ శిక్షణలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మైత్ర స్వచ్ఛంద సంస్థ పని చేస్తోందని జాతీయ బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో... జాతీయ,అంతర్జాతీయ అథ్లెటిక్స్​లో పతకాలు సాధించిన క్రీడాకారులకు చెక్కులు అందజేశారు.

క్రీడాకారులకు చెక్కులు అందజేస్తోన్న గోపీచంద్​

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఆర్థిక స్తోమత లేక క్రీడలకు దూరం అవుతున్నారని.. వారికి చేయూతనందిచాలనే ఈ సంస్థను స్థాపించామని గోపీచంద్ అన్నారు. దీని ద్వారా గత రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు.

గోపీచంద్, మైత్ర స్వచ్ఛంద సంస్థ తమకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తుందని పతకాలు సాధించిన క్రీడాకారులు పేర్కొన్నారు. కోచ్ రమేష్ శిక్షణలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Patna (Bihar), Mar 22 (ANI): Rashtriya Janata Dal (RJD) leader Manoj Jha on Friday announced that his party will fight on 20 Lok Sabha seats with its main ally Congress contesting nine seats in Bihar, and the remaining 11 seats going to other regional parties. Rashtriya Lok Samata Party (RLSP), which had left the NDA alliance earlier this year, was given five seats, and Jitan Ram Manjhi-led Hindustani Awam Morcha will fight three seats. Bihar has 40 Lok Sabha seats and polls will be held in seven phases starting April 11.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.