ETV Bharat / sports

సాయ్​లో కరోనా కలకలం.. మరో ఐదుగురు అథ్లెట్లకు

బెంగళూరులోని సాయ్​ కేంద్రంలో ఉన్న రేస్​ వాకర్​ ఇర్ఫాన్​తో పాటు మరో నలుగురు అథ్లెట్స్​ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు ఐసోలేషన్​లో ఉన్నట్లు సాయ్​ తెలిపింది.

author img

By

Published : May 13, 2021, 9:35 PM IST

racewalker
రేస్​వాకర్​ ఇర్ఫాన్​

బెంగళూరులోని సాయ్​ కేంద్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతున్న రేస్​ వాకర్​ ఇర్ఫాన్​తో పాటు మరో నలుగురు ఎలైట్​ ట్రాక్​ అండ్​ ఫీల్డ్​ అథ్లెట్స్​, నలుగురు సహాయక సిబ్బందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని సాయ్ తెలిపింది. వారందరినీ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడించింది.

అంతకుముందు మహిళా హాకీ జట్టులోని సభ్యులు సహా పలువురు అథ్లెట్లు కరోనా సోకి కోలుకున్నారు.

బెంగళూరులోని సాయ్​ కేంద్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతున్న రేస్​ వాకర్​ ఇర్ఫాన్​తో పాటు మరో నలుగురు ఎలైట్​ ట్రాక్​ అండ్​ ఫీల్డ్​ అథ్లెట్స్​, నలుగురు సహాయక సిబ్బందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని సాయ్ తెలిపింది. వారందరినీ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడించింది.

అంతకుముందు మహిళా హాకీ జట్టులోని సభ్యులు సహా పలువురు అథ్లెట్లు కరోనా సోకి కోలుకున్నారు.

ఇదీ చూడండి: హాకీ కెప్టెన్ రాణి రాంపాల్​తో సహా ఏడుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.