ETV Bharat / sports

కరోనా యోధులకు హిమాదాస్ స్వర్ణపతకం అంకితం

author img

By

Published : Jul 25, 2020, 11:34 AM IST

గత ఆసియా క్రీడల్లో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని కరోనా యోధులకు అంకితమివ్వనున్నట్లు తెలిపింది స్ప్రింటర్ హిమదాస్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

Hima Das dedicates upgraded gold medal to COVID-19 warriors
హిమదాస్​

2018 ఆసియా క్రీడల్లో గెలుచుకున్న బంగారు పతకాన్ని భారత స్ప్రింటర్​ హిమదాస్,​ కరోనా యోధులకు అంకితమిచ్చింది. వైరస్​ను వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం తమ భద్రత, ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, కరోనా యోధులకు తన బంగారు పతకాన్ని అంకితం చేయాలనుకుంటున్నానని తెలిపింది హిమాదాస్.

Hima Das dedicates upgraded gold medal to COVID-19 warriors
హిమదాస్​

2018 ఆసియా క్రీడల్లో గెలుచుకున్న బంగారు పతకాన్ని భారత స్ప్రింటర్​ హిమదాస్,​ కరోనా యోధులకు అంకితమిచ్చింది. వైరస్​ను వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం తమ భద్రత, ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, కరోనా యోధులకు తన బంగారు పతకాన్ని అంకితం చేయాలనుకుంటున్నానని తెలిపింది హిమాదాస్.

Hima Das dedicates upgraded gold medal to COVID-19 warriors
హిమదాస్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.