ETV Bharat / sports

సెక్రటరీపై కేసు పెట్టిన స్టార్​ రెజ్లర్​ సుశీల్​ కుమార్ - స్కూల్​​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా సెక్రటరీపై కేసు నమోదు

ఎస్​జీఎఫ్​ఐ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్ కేసు పెట్టాడు. సంస్థలో అవినీతి జరుగుతోందని ఆరోపించాడు.

sushil
సుశీల్​ కుమార్​
author img

By

Published : Dec 27, 2020, 8:25 AM IST

స్కూల్​​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎస్​జీఎఫ్​ఐ)లో అవినీతి జరుగుతోందని స్టార్ రెజ్లర్, సంస్థ అధ్యక్షుడు సుశీల్​ కుమార్ ఆరోపించాడు​. ఇదే సంస్థ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని చట్టాలను మార్చినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తమ సంస్థలో మోసం జరిగినట్లు క్రీడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సుశీల్​ చెప్పాడు. "అవకతవకలను సరిదిద్ది, మార్పు చేసిన చట్టాలను సవరించి, డిసెంబరు చివరి నాటికి సెక్రటరీ పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రి నాతో చెప్పారు" అని సుశీల్ వెల్లడించాడు.

స్కూల్​​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎస్​జీఎఫ్​ఐ)లో అవినీతి జరుగుతోందని స్టార్ రెజ్లర్, సంస్థ అధ్యక్షుడు సుశీల్​ కుమార్ ఆరోపించాడు​. ఇదే సంస్థ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని చట్టాలను మార్చినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తమ సంస్థలో మోసం జరిగినట్లు క్రీడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సుశీల్​ చెప్పాడు. "అవకతవకలను సరిదిద్ది, మార్పు చేసిన చట్టాలను సవరించి, డిసెంబరు చివరి నాటికి సెక్రటరీ పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రి నాతో చెప్పారు" అని సుశీల్ వెల్లడించాడు.

ఇదీ చూడండి : ఒలింపిక్స్​లో స్వర్ణమే నా లక్ష్యం: సుశీల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.