ETV Bharat / sports

100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్​కు స్వర్ణం

author img

By

Published : Feb 19, 2021, 6:36 AM IST

దేశంలోని అత్యంత వేగవంతమైన అథ్లెట్​గా స్ప్రింటర్​ ద్యుతిచంద్​ మరోసారి నిరూపించుకుంది. పటియాలాలో జరుగుతోన్న గ్రాండ్​ప్రి పోటీల్లో గురువారం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది.

Dutee Chand wins 100m race as Indian Athletics returns to the track
100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్​కు స్వర్ణం

కరోనా మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత అథ్లెటిక్స్‌ పోటీల్లో బరిలో దిగిన స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌.. దేశంలో తానే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌ అని మారోసారి నిరూపించుకుంది. పటియాలాలో జరుగుతున్న గ్రాండ్‌ప్రి పోటీల్లో గురువారం మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్‌ విజేతగా నిలిచింది. 100 మీ. పరుగును 11.51 సెకన్‌లలో పూర్తిచేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత అథ్లెటిక్స్‌ పోటీల్లో బరిలో దిగిన స్ప్రింటర్‌ ద్యుతిచంద్‌.. దేశంలో తానే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌ అని మారోసారి నిరూపించుకుంది. పటియాలాలో జరుగుతున్న గ్రాండ్‌ప్రి పోటీల్లో గురువారం మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్‌ విజేతగా నిలిచింది. 100 మీ. పరుగును 11.51 సెకన్‌లలో పూర్తిచేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి: తన రికార్డు తానే అధిగమించిన స్ప్రింటర్ ద్యుతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.