అర్జున అవార్డు గ్రహీత, భారత టేబుల్ టెన్నిస్ మాజీ అటగాడు చంద్రశేఖర్ కరోనా కారణంగా మృతిచెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చెన్నైలో జన్మించిన చంద్రశేఖర్.. మూడు సార్లు నేషనల్ ఛాంపియన్గా నిలిచారు. 1982 కామన్వెల్త్స్ క్రీడల్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. కోచ్గాను చంద్రశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు.