ETV Bharat / sports

WTC FINAL: 'ఒకరితో ఒకరికి మాటల్లేవు'

author img

By

Published : Jun 4, 2021, 5:15 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్​లో భాగంగా ఇంగ్లాండ్ చేరుకున్న టీమ్ఇండియా.. ప్రాక్టీస్​కు ముందు మూడ్రోజుల కఠిన క్వారంటైన్​లో ఉంది. ఇందులో భాగంగా ఒకరితో ఒకరు పూర్తిగా కలవకుండా దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని టీమ్ఇండియా స్పిన్నర్​ అక్షర్ పటేల్ తెలిపాడు.

axar patel, team india spinner
అక్షర్ పటేల్, టీమ్ఇండియా స్పిన్నర్​

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ (WTC) కోసం యూకే చేరుకున్న టీమ్ఇండియా (TEAM INDIA).. మూడు రోజుల కఠిన క్వారంటైన్​ తర్వాత ఏజెస్​ బౌల్​లో ప్రాక్టీస్​కు దిగనుంది. ఈ విషయాన్ని స్పిన్నర్​ అక్షర్​ పటేల్​ (AXAR PATEL) తెలిపాడు. ఇందులో భాగంగా ఒక ఆటగాడు మరొకరితో పూర్తిగా దూరంగా ఉన్నామని పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో తలపడతుంది టీమ్​ఇండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ (WTC) కోసం యూకే చేరుకున్న టీమ్ఇండియా (TEAM INDIA).. మూడు రోజుల కఠిన క్వారంటైన్​ తర్వాత ఏజెస్​ బౌల్​లో ప్రాక్టీస్​కు దిగనుంది. ఈ విషయాన్ని స్పిన్నర్​ అక్షర్​ పటేల్​ (AXAR PATEL) తెలిపాడు. ఇందులో భాగంగా ఒక ఆటగాడు మరొకరితో పూర్తిగా దూరంగా ఉన్నామని పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​లో తలపడతుంది టీమ్​ఇండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.