ETV Bharat / sports

కోహ్లీకి రూ.12లక్షల జరిమానా

author img

By

Published : Apr 26, 2021, 8:14 AM IST

చెన్నైతో మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్​​ కోహ్లీకి జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు.

Virat Kohli
కోహ్లీ

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్​​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఓటమిపాలైంది​. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా జట్టు సారథి విరాట్​ కోహ్లీ జీతంలో రూ.12 లక్షలు కోత విధించారు. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ముంబయి వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్​​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఓటమిపాలైంది​. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా జట్టు సారథి విరాట్​ కోహ్లీ జీతంలో రూ.12 లక్షలు కోత విధించారు. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ముంబయి వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.