ETV Bharat / sports

క్రికెటర్ రహానెకు కరోనా టీకా తొలి డోసు - team india cricketers corona vaccine

టీమ్ఇండియా టెస్టు ఆటగాడు రహానె.. కరోనా వ్యాక్సిన్​ తొలి డోసును స్వీకరించాడు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచించాడు.

Rahane
రహానె
author img

By

Published : May 8, 2021, 3:16 PM IST

టీమ్​ఇండియా టెస్టు బ్యాట్స్​మన్​ రహానె, అతడి భార్య రాధిక.. శనివారం, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని రహానె ఇన్​స్టాలో వెల్లడించాడు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్​ వేసుకోవాలని చెప్పాడు. అంతకుముందు టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​, కోచ్​ రవిశాస్త్రి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.

రహానె.. ఈ ఏడాది జూన్ ​18న ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆడనున్నాడు.

టీమ్​ఇండియా టెస్టు బ్యాట్స్​మన్​ రహానె, అతడి భార్య రాధిక.. శనివారం, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని రహానె ఇన్​స్టాలో వెల్లడించాడు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్​ వేసుకోవాలని చెప్పాడు. అంతకుముందు టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​, కోచ్​ రవిశాస్త్రి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.

రహానె.. ఈ ఏడాది జూన్ ​18న ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆడనున్నాడు.

ఇదీ చూడండి: క్రికెటర్ శిఖర్​ ధావన్​కు కరోనా టీకా తొలి డోసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.